




.jpg)




Mulkanoor Praja Granthalayam
సమాజంలో అసమానతలు తగ్గాలన్నా.. ప్రతి మనిషీ ఆత్మగౌరవంతో జీవించాలన్నా... విద్యతోనే సాధ్యమని నమ్మి, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం స్థాపించడం జరిగింది. అజ్ఞానపు చీకట్లను పారదోలడమే కాదు, దురలవాట్లకు దూరంగా యువతను నడపాలని, యువతలో నిగూఢంగానున్న అద్భుతమైన శక్తి సామర్థ్యాలను వెలికి తీ సి, కుటుంబానికి, సమాజానికి గొప్ప మానవవనరులను అందించాలనే ఈమహా యజ్ఞంలో మాకు లభించిన సప్త నిధులు ఇవి..
ముల్కనూరు
ప్రజా గ్రంథాలయం
ములుకనూర్ ప్రజా గ్రంథాలయం హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలంలోని ములుకనూర్ గ్రామంలో ఉంది. ఈ గ్రంథాలయం పేద , దిగువ మధ్య తరగతి విద్యార్థులకు వివిధ ప్రవేశ, ఉద్యోగ, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి సహాయపడేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో యువతను పుస్తకాల వైపు నడిపించి విజ్ఞానం అందించే లక్ష్యంతో ఏర్పాటైంది.
ముల్కనూరు సాహితీ పీఠం – నమస్తే తెలంగాణ కథల పోటీ 2026